అమ్మోరు తోట కాలనీలో ఘనంగా గణనాథుడి పూజలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డ్ మెంబర్ తెల్లగమళ్ళ అనిత రవీందర్

On
అమ్మోరు తోట కాలనీలో ఘనంగా గణనాథుడి పూజలు

వినాయక నవరాత్రులు పురస్కరించుకొని యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని అమ్మోరు తోట కాలనీలో బుదవారం గణనాథుడు పూజలో భాగంగా వార్డు సభ్యుడు తెల్లగమళ్ళ అనిత రవీందర్ కుటుంబ సభ్యులతో కలిసి గణేశుడి ప్రాణ ప్రతిష్ఠ, కలశ పూజలు నిర్వహించారు. అలాగే కాలనీలోని ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఏకదంతుడి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాలను స్వీకరించారు.స్వామి వారికి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు చేసారు.ఆ విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాల నుండి విముక్తి కలిగించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక కాలనీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ దయాకర్ ,IMG-20230920-WA0064 బండి ఆలేగ్జాండర్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం,సాహెద్,తేలగమళ్ళ పృద్వి, ప్రశాంత్ కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు.

 

Views: 52
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అశోక వి గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం