మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

On

మెదక్‌ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్‌ వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మన్‌రాజ్ అందించారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు వివిధ […]

మెదక్‌ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్‌ వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి.

చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది.

చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మన్‌రాజ్ అందించారు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దీవెనలు అందించేందుకు 15 మంది ఫాస్టర్స్‌ అందుబాటులో ఉండనున్నారు..

ఈ రోజు రాత్రి 9 గంటల వరకు చర్చి తెరిచి ఉంటుందని నిర్వహాకులు తెలిపారు.ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్‌ వేడుకకు మెదక్‌ చర్చి ముస్తాబవుతున్నది.

తినుబండారాలు, దుస్తులు, ఆటవస్తువులతో పాటు పలురకాల దుకాణాలు వెలిశాయి.

మరోపక్క రంగుల రాట్నాలు, బైక్‌లు, చిన్నచిన్న రైళ్లు చిన్న పిల్లలకు కనువిందు చేయనున్నాయి. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్‌ బొమ్మ ఆకట్టుకుంటున్నది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్