దూకుడు పెంచిన బీజేపీ

On

అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ ఫోకస్ చేసింది. జనవరి 7 న రాష్ట్రంలో 34,వేల 600 బూత్ కమిటీల తో ఓకె సారి వర్చుల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో […]

అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ ఫోకస్ చేసింది. జనవరి 7 న రాష్ట్రంలో 34,వేల 600 బూత్ కమిటీల తో ఓకె సారి వర్చుల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు.

అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐదో విడత పాదయాత్ర కొనసాగిన తీరుపై చర్చించారు.

దాంతోపాటు ఆరో విడత ప్రజాసంగ్రామయాత్రను హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో కొనసాగించాలని, ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని కోర్‌కమిటీలో నిర్ణయించారు.

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

సమావేశంలో నేతల మధ్య సమన్వయం, కార్యక్రమాల నిర్వహణపై పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

ఇక బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాష్ట్రంలో బూతు స్థాయి కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయవద్దని

పదాధికారుల సమావేశంలో తరుణ్ చుగ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టాలని జాయినింగ్స్ కమిటీ సభ్యులకు సూచించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్