సిపిఎం నూతన శాఖ కార్యదర్శి ఎన్నిక
దర్దపల్లి నూతన శాఖ కార్యదర్శి నియామకం
By Venkat
On
ముస్కు ఇంద్రా రెడ్డి
సిపిఎం దర్దపల్లి శాఖ కార్యదర్శిగా మూస్కు ఇంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తానన్నారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 20:30:33
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List