జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
కలెక్టర్ జితేష్ వి పాటిల్
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్ ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ వల్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ అత్యవసర అయితే తప్ప ఎవరు ఇంటి వద్ద నుంచి బయటికి రాకూడదని జిల్లా కలెక్టర్ ప్రజలను ఒక ప్రకటనలో కోరారు.
Views: 48
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 20:30:33
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List