జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్

కలెక్టర్ జితేష్ వి పాటిల్

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ వల్ల భారీ  వర్షం పడే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ   అత్యవసర   అయితే తప్ప ఎవరు ఇంటి వద్ద నుంచి బయటికి రాకూడదని జిల్లా కలెక్టర్ ప్రజలను ఒక ప్రకటనలో  కోరారు.

Views: 48
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News