అదుపుతప్పి వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

16 మంది కూలీలకు గాయాలు

On
అదుపుతప్పి వ్యవసాయ కూలీల ఆటో బోల్తా

కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరోనరేష్) జూన్ 25; లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు  చెలక గ్రామపంచాయతీలోని చింతపెటిగూడెం గ్రామానికి చెందిన 16 మంది వ్యవసాయ కూలీలు గట్టుమల్ల గ్రామంలో మొక్కజొన్న విత్తన గింజలు నాటేందుకు మంగళవారం వచ్చి తిరుగు ప్రయాణంలో మైలారం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మంది గాయాల పాలవుగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
IMG-20240625-WA1130

Views: 85
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్