మహబూబాబాద్ జిల్లాలో మూగ జీవాల మృత్యు ఘోష

మహబూబాబాద్ జిల్లాలో మూగ జీవాల మృత్యు ఘోష

*ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేరో అంటున్న రైతులు*

మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ తీగలు మూగ జీవాల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. దీంతో మేత కోసం వెళ్లిన మూగ జీవాలకు (ఎద్దులు, ఆవులు, గేదెలు) నేలకొరిగిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్తో మరణిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే సీరోల్లో 7, డోర్నకల్ 1, తొర్రూరు మండలంలో 2 మూగ జీవాలు మృతి చెందాయి.

Views: 32
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్