మహబూబాబాద్ జిల్లాలో మూగ జీవాల మృత్యు ఘోష

మహబూబాబాద్ జిల్లాలో మూగ జీవాల మృత్యు ఘోష

*ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేరో అంటున్న రైతులు*

మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ తీగలు మూగ జీవాల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. దీంతో మేత కోసం వెళ్లిన మూగ జీవాలకు (ఎద్దులు, ఆవులు, గేదెలు) నేలకొరిగిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్తో మరణిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే సీరోల్లో 7, డోర్నకల్ 1, తొర్రూరు మండలంలో 2 మూగ జీవాలు మృతి చెందాయి.

Views: 32
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ