ఘనంగా జమ్మి ఉత్సవాలు

On

అక్టోబర్ 05 న్యూస్ ఇండియా తెలుగు (ఇల్లందు రిపోర్టర్ మాలోత్ వెంకటేష్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మహా యాగం నిర్వహించి దసరా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభించిన పురపాలక సంఘం చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు .అలాగే పురపాలక సభ్యులు మరియు వార్డు కౌన్సిలర్ల . ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అలాగే […]

అక్టోబర్ 05 న్యూస్ ఇండియా తెలుగు (ఇల్లందు రిపోర్టర్ మాలోత్ వెంకటేష్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మహా యాగం నిర్వహించి దసరా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభించిన పురపాలక సంఘం చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు .అలాగే పురపాలక సభ్యులు మరియు వార్డు కౌన్సిలర్ల . ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అలాగే కారేపల్లి మండలం ఉసిరికాయ లా పల్లి గ్రామంలో కోట మైసమ్మతల్లి జాతర కూడా నేటి నుండి ప్రారంభం అయ్యాయి అని ఆ దేవాలయ ఏవో పర్స పట్టబిరమరావు అక్కడి ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగిందీ. ఈ యొక్క జాతర 3 రోజులపాటు కొనసాగుతాయి అని పట్టణ మరియు పరిసరప్రంత ప్రజలు అమ్మవారిని దర్శించుకు కోవలనీ ఆలయ ఏవో తెలియజేశారు..

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...