ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

ఏటీఎం పవన్ కుమార్*

 ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

IMG-20240301-WA0032

టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ తొర్రూర్ సెంటర్ పై తప్పుడు సమాచారంతో వార్త రూపంలో ప్రచూరించడం జరిగిందని,అట్టి వార్తలో వాస్తవం లేదని..ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లాజిస్టిక్స్ ఎటిఎం పవన్ కుమార్ అన్నారు.పవన్ కుమార్ మాట్లాడుతూ... పత్రికలో తొర్రూరు లాజిస్టిక్స్ పైన అక్రమ వసూళ్లు చేస్తున్నారని వార్తలో వాస్తవం లేదని,వార్త ప్రచురించిన వెంటనే సమాచారం మేరకు మేము తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్ కు వెళ్లి విచారించడం జరిగిందన్నారు.తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్లో అక్రమ వసూళ్లపై ఎటువంటి నిజమైన ఆధారాలు లేవున్నారు.లాజిస్టిక్స్ సెంటర్ కు వచ్చిన కస్టమర్ లను చాలా మందిని మేము విచారించడం జరిగిందన్నారు.కానీ అలాంటి అక్రమ వసూళ్లపై ఎవరు కూడా పిర్యాదు ఇవ్వలేదన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులను నమ్మకుడదని..సంస్థపై ఎలాంటి నమ్మకాన్ని కొల్పోకుడదని మా సంస్థను మరియు ఆర్టీసి లాజిస్టిక్ సర్వీస్ ను వినియోగించుకోవాలని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా ఎటిఎం పవన్ కుమార్ తెలిపారు.

Views: 59
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం