ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

ఏటీఎం పవన్ కుమార్*

 ప్రజాదర్బార్ పత్రికలో కార్గో గురించి వచ్చిన వార్తలో స్తవం లేదు*

IMG-20240301-WA0032

టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ తొర్రూర్ సెంటర్ పై తప్పుడు సమాచారంతో వార్త రూపంలో ప్రచూరించడం జరిగిందని,అట్టి వార్తలో వాస్తవం లేదని..ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లాజిస్టిక్స్ ఎటిఎం పవన్ కుమార్ అన్నారు.పవన్ కుమార్ మాట్లాడుతూ... పత్రికలో తొర్రూరు లాజిస్టిక్స్ పైన అక్రమ వసూళ్లు చేస్తున్నారని వార్తలో వాస్తవం లేదని,వార్త ప్రచురించిన వెంటనే సమాచారం మేరకు మేము తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్ కు వెళ్లి విచారించడం జరిగిందన్నారు.తొర్రూరు లాజిస్టిక్స్ సెంటర్లో అక్రమ వసూళ్లపై ఎటువంటి నిజమైన ఆధారాలు లేవున్నారు.లాజిస్టిక్స్ సెంటర్ కు వచ్చిన కస్టమర్ లను చాలా మందిని మేము విచారించడం జరిగిందన్నారు.కానీ అలాంటి అక్రమ వసూళ్లపై ఎవరు కూడా పిర్యాదు ఇవ్వలేదన్నారు.ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులను నమ్మకుడదని..సంస్థపై ఎలాంటి నమ్మకాన్ని కొల్పోకుడదని మా సంస్థను మరియు ఆర్టీసి లాజిస్టిక్ సర్వీస్ ను వినియోగించుకోవాలని ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా ఎటిఎం పవన్ కుమార్ తెలిపారు.

Views: 59
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అశోక వి గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం