తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ

On
తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ

IMG-20240202-WA0042

కంగ్టి, ఫిబ్రవరి03న్యూస్ ఇండియా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు యాసంగి పంటల యాజమాన్యం పై సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ లో వరిలో పోషక యాజమాన్యం , మొక్కజొన్న లో పాటించే సమగ్ర సస్య రక్షణ , గూర్చి వ్యవసాయ అధికారి ప్రవీణ్ రైతులకు సవివరంగ వివరించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారీ , వ్యవసాయ విస్తిర్నాధికారి సంతోష్ , రైతులు పాల్గొన్నారు.

Views: 133

About The Author

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం