మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

On
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, కేసీఆర్ నగర్ యూత్ క్లబ్ వారు అమరవీరుల రోజు ( మహాత్మా గాంధీ గారి వర్ధంతి) ఖమ్మం ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ నాయకులు మురళీకృష్ణ, సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపల్ డా.జి.పద్మావతి, ఎన్ ఎస్ ఎస్ పీఓలు రామకుమార స్వామి, శ్యామలదేవి గాంధీ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు మహాత్మా గాంధీ గారి జీవితాన్ని గురించి వివరించి ఆయన లాగా గొప్ప స్థాయికి యువత కూడా వెళ్లాలని ప్రోత్సహిస్తూ వారితో వ్యాసరచనలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అందులో భాగంగా కారో య మరో, జహా ప్రేమ్ హై - వహీ జీవన్ హై, సత్ ఎక్ హై - మార్గ్ హై కహి, మేరా జీవాన్ హై - మేరా సందేశ్ హై, మొదలగు నినాదాలతో అక్కడి ప్రజలకు అవగాహన ఇస్తూ ర్యాలీతో గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను శుభ్రం చేసి పూలమాల వేయడం జరిగింది.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం