మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

On
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన - నెహ్రూ యువ కేంద్ర

ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, కేసీఆర్ నగర్ యూత్ క్లబ్ వారు అమరవీరుల రోజు ( మహాత్మా గాంధీ గారి వర్ధంతి) ఖమ్మం ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ నాయకులు మురళీకృష్ణ, సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ప్రిన్సిపల్ డా.జి.పద్మావతి, ఎన్ ఎస్ ఎస్ పీఓలు రామకుమార స్వామి, శ్యామలదేవి గాంధీ గారి చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత యువతకు మహాత్మా గాంధీ గారి జీవితాన్ని గురించి వివరించి ఆయన లాగా గొప్ప స్థాయికి యువత కూడా వెళ్లాలని ప్రోత్సహిస్తూ వారితో వ్యాసరచనలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి అందులో భాగంగా కారో య మరో, జహా ప్రేమ్ హై - వహీ జీవన్ హై, సత్ ఎక్ హై - మార్గ్ హై కహి, మేరా జీవాన్ హై - మేరా సందేశ్ హై, మొదలగు నినాదాలతో అక్కడి ప్రజలకు అవగాహన ఇస్తూ ర్యాలీతో గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను శుభ్రం చేసి పూలమాల వేయడం జరిగింది.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...