కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి...
నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్..
On
బడ్జెట్ లో ఆదాయం పన్ను ₹12 లక్షల వరకు మినహాయింపు ఉండటం ఉద్యోగ వర్గాలకు ఊరట అని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేషన్ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ అన్నారు.ఆదివారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయ శ్రేణులు ఎంతో ఆశ గా సి పి ఎస్ రద్దు చేసి , పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం వేచి చూశారనీ ఆ దిశగా కేంద్రం ఏ మాత్రం ప్రకటన చేయకపోవడం నిరాశను కలిగించిందని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా కొత్త పింఛను పథకం రద్దు కోసం ముక్త కంఠం తో ఘోషిస్తున్నారని తమ మనస్సు ను పాలకులు అర్థం చేసుకుని కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మాచన రఘునందన్
కోరారు
Views: 1
About The Author
Related Posts
Post Comment
Latest News
బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
04 Feb 2025 20:25:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
Comment List