ఎన్గల్ రాజన్న ఆలయ నూతన కమిటీ ఎన్నిక..!

- అధ్యక్షుడిగా గుంటి గంగాధర్

On
ఎన్గల్ రాజన్న ఆలయ నూతన కమిటీ ఎన్నిక..!

చందుర్తి, జనవరి27, న్యూస్ ఇండియా టుడే

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని  శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంటి గంగాధర్, ఉపాధ్యక్షులుగా కుసుంబ కిష్ట స్వామి, మాదాసు స్వామి, ప్రధాన కార్యదర్శిగా లాండే ప్రసాద్, ప్రచారకర్తలుగా మాదాసు స్వామి, లకోట స్వదీశ్, క్యాషియర్లుగా లింగంపల్లి తిరుపతి, మొకిలే  విజేందర్, గౌరవ అధ్యక్షులుగా బోరగాయ కమలాకర్, లింగంపల్లి సత్తయ్య, కార్యవర్గ సభ్యులతో పాటు సోషల్ మీడియా సభ్యులను ఎన్నుకున్నారు... నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుంటి గంగాధర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు.. అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు

Views: 37
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్