ప్రచార సాగరంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
On
ప్రచార సాగరంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిది
గుర్రం ప్రభాకర్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలికట్టే పెద్ద వెంకన్న ఆదేశానుసారం గ్రామం లొ 300 మందితో ప్రచార రథంతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది,
Views: 62
Tags:
Comment List