వీర పట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం

On
వీర పట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం

IMG_20231102_100528
వీరపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం...

ఇబ్రహీంపట్నం, న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 02: ఇబ్రహీంపట్నంలో ముత్యాల రాజశేఖర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మహిపాల్, గురునాథ్ రెడ్డి, శేఖర్ మామ, మంగమ్మ శివకుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి చందు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆకుల ఆనంద్, కౌన్సిలర్ బాను, నాయకులు ఎన్ను గోవర్ధన్ రెడ్డి, గౌస్ పాషా, మహేష్, రాజు టోనీ, ముత్యాల సంతోష్, ముత్యాల శ్రీహరి, బానుచందర్, బాను ప్రసాద్, నరేష్, అశోక్, హరీష్, వెంకటేష్, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు.

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్