యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

ముఖ్యఅతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాని శ్రీకాంత్ రాజ్

On
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ  ఏర్పర్చిన ఆరాధ్య ఫౌండేషన్

న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 20 (నల్లగొండ జిల్లా స్టాపర్) మోత్కూర్ మండలం YJ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆరాధ్య ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మరియు మోత్కూర్ మండల కమిటీ నియమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ .నూతన కమిటీని నియమించడం జరిగింది,వారు మాట్లాడుతూ ...ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు సైనికుల పని చేయాలని,పేద కుటుంబాలు అభివృధి లక్ష్యంగా పని చేయాలని,ఆరాధ్య ఫౌండేషన్ కి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు.అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని వారు ఈ సందర్భంగా తెలియచేశారు,ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 79

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి