తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

* కార్లయి శివారులో  ఘటన. *ఎఫ్ ఆర్ ఓ సురేష్.

On
తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

తునికి దొంగల అరెస్ట్

గూడూరు మండల దొరవారి తిమ్మాపురం కు చెందిన పీడబోయిన.రాకేష్,పూనెం సారయ్య, పిడబోయిన విజయ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కార్లయి శివారులో తెల్లవారుజామున టీఎస్ 26 G 1631 నెంబర్ గల ట్రాక్టర్ల లో తునికి దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ స్వాధీనం చేసుకొనితరలిస్తున్న తునికి దుంగల పట్టివేత. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సురేష్ తెలిపారు.వాటి విలువ 1లక్ష 3వేల రూపాయలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జగ్గయ్య, ఎఫ్ బివోలు మోహన్ కార్తీక్ మొగిలయ్య, తదితరులు ఉన్నారు.

Views: 43

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్