కాసేపట్లో టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
On
టీఎస్ టెట్ అర్హత పరీక్ష ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.పలితాలు https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షను 2,26,744 మంది రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 1.90 లక్షల మంది రాశారు.
Views: 6
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
16 Oct 2024 09:50:55
మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
Comment List