తహాసిల్దార్ ఆఫీస్ లో వినతి పత్రాల అందజేత

PRTU TS పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు

By Venkat
On
తహాసిల్దార్ ఆఫీస్ లో వినతి పత్రాల అందజేత

PRTU TS పాలకుర్తి

జనగామ 

ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రతలేని పెన్షన్ విధానం అయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పూర్తిగా రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కంటి తుడుపు చర్యగా కేంద్ర ప్రభుత్వం1-4-2025 నుండి అమలుపరచబోతున్న ఏకీకృత పెన్షన్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం) విధానాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచకుండా నేరుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న,PRTU TS పాలకుర్తి IMG-20250127-WA0421మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీ వడ్లకొండ శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ తీగల శ్రీనివాస్ రావు, జిల్లా బాద్యులు కుసుమ ఏకంబరం,సీనియర్ సభ్యులు ఓరుగంటి రమేష్ రమేష్, కందుకూరి రవి, బలరాం, సోంమల్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 14
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...