మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన దాదాపు నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
On
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : మెదక్ జిల్లా నర్సాపూర్.. సంగారెడ్డి రహదారి ఎల్లమ్మగుడి సమీపంలో బి వి ఆర్ ఐ టి కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొని పదిమంది విద్యార్థులకు గాయాలు,ఒక బస్సు డ్రైవర్ అక్కక్కడికక్కడే మృతి.....క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.. నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
Views: 38
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 20:30:33
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List