ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే

రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలి

By Venkat
On
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే

రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు

ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థను ప్రజలే కాపాడుకోవాలని రాజకీయ విశ్లేషకుడు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు సామాన్యులు ప్రజల తరఫున పోరాడే వ్యక్తులను చట్టసభల్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం దోపిడికి గురి కాకుండా ఉంటుందని ఆయన వివరించారు.IMG-20240915-WA0338

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News