పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

భయంతో బాధితుడు ఆత్మహత్య ప్రయత్నం...తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయం ముందు బాధితుల ధర్నా.....

పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

9 సంవత్సరాల క్రితం కేసులను వెలుకి తీసి 50 వేల రూపాయలు ఆప్కారి పోలీసులు డిమాండ్ చేశారని అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని బాధితులు.. ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కొమ్మనపల్లి శివారు కపుర్య తండాకు చెందిన నూనవత్ బీముడు అనే వ్యక్తిపై తొమ్మిదేళ్ల క్రితం కేసులను వెలికి తీసి 50 వేలు రూపాయలు ఆప్కారి అధికారుల డిమాండ్ చేశారని... స్పందించని ఎడల భౌతిక దాడులు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కారి పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి నుననత్ భీముడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల పక్షాన తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు అని చూడకుండా మహిళలని చూడకుండా  అధికారుల మనే. అహంకారంతో గిరిజన కుటుంబం పై ఇలాంటి దౌర్జన్యం సరికాదు అన్నారు బాధితులను ఇంతటి అవమానపరిచిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పై అధికారులను కోరారు..

Views: 126
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి