దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు డివిజన్ పరిధిలోని.

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యంScreenshot_20240413_161603 .

ఈ నెల 5 వ  తేదీన నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన దాట్ల గ్రామానికి చెందిన  నరుకుటి సునీత అను గర్బిణీ.

గర్బిణీ స్త్రీ భర్త  నరుకుటి మనోజ్ రెక్వెస్ట్ మేరకు సెలైన్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళేందుకు అనుమతించిన సిబ్బంది.

Read More రంగుల ఖేళీ హోలీ..

నేడు గర్భిణీ కి సెలైన్ ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేసిన   భాదితులు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

సెలైన్ బాటిల్స్ అసాధారణ రీతిలో కనిపించడంతో,అవాక్కైన భాదితులు.

Read More మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

నాచు,పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ లను పేషెంట్ లకు అందజేసిన పి.హెచ్.సి సిబ్బంది.

విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భాదితులు.

పేషెంట్ ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పి.హెచ్.సి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భాదితులు.

పలుమార్లు వివాదాస్పదక ఘటనలు చోటుచేసుకున్నా చర్యలకు వెనుకాడుతున్న  జిల్లా ఉన్నతాధికారులు.

గత పదేళ్ళుగా దంతాలపల్లి పిహెచ్ సి లో తిష్టవేసిన సిబ్బంది.

స్థాన చలనం లేకుండా ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News