కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్

On
కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

WhatsApp Image 2023-11-02 at 2.07.03 PMపటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామ  సర్పంచ్ ప్రకాశం చారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అభివృద్ధిని తెలుపుతూ బి.ఆర్.ఎస్ అభ్యర్థి గుడెం మైపాల్ రెడ్డికి పూర్తి మద్దతు ఉండాలని మీ ఆశీర్వాదం ఉంటే ప్రతి పల్లె అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రచార రథసారథులు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మరియు రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , నాయకులు సాయి భరత్, దేవా పోతారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్,  జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, యాదయ్య, భీమ్రావు, పాషా, బాలరాజు, నరేందర్ అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 60

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్