రావిర్యాల నుంచే బ్రేక్ ఫాస్ట్ పథకం
On
మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కోసం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి రావిర్యాల పాఠశాల నుంచి శుక్రవారం (అక్టోబర్-6) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం స్కూల్లో ఏర్పాట్లను మంత్రితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇక ఇదే రావిర్యాలలో రూ. 250 కోట్ల వ్యయంతో అక్టోబర్ 5న విజయ మెగా డైరీ ప్లాంట్ ప్రారంభం కానుంది.
Views: 188
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
04 Feb 2025 20:25:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
Comment List