బాబు కి తోడుగా ఒక నియంత పాలన పై పోరాటం కోసం

ముత్తుముల సమక్షంలో సర్పంచులు,మాజీ సర్పంచులు వైసీపీని వీడి టీడీపీలో చేరిక

On
బాబు కి తోడుగా ఒక నియంత పాలన పై పోరాటం కోసం

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం,సంజీవరావుపేట సర్పంచ్ బుడత ఓబులమ్మ,కొంగలవీడు సర్పంచ్ పందనబోయిన లక్ష్మీప్రసన్న మరియు అంకాల లక్ష్మి నారాయణ జయరాంపురం సర్పంచ్, ఆదిమూర్తి పల్లె మాజీ సర్పంచ్ చెన్నబోయిన అరుణకుమారి,చెన్నబోయిన రామకృష్ణ,కుసుమ మహానంది యాదవ్,మందగిరి రంగస్వామి గడికోట మాజీ సర్పంచ్,పాలూరి వెంకటేశ్వర్లు సంజీరావుపేట ఉపసర్పంచ్,మోడీ రంగస్వామి జయరాంపురం ఉపసర్పంచ్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి వారికీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోవు ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని అన్నీ వర్గాల ప్రజలు తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారుIMG-20230924-WA0304 IMG-20230924-WA0303

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం