అంగన్వాడీలకు 5 వేలు సాయం.

స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకూబ్ పాషా

On
అంగన్వాడీలకు 5 వేలు సాయం.

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన అంగన్వాడి టీచర్లు

IMG-20230922-WA0524
అంగన్వాడీలకు 5 వేలు సాయం

గూడూరు మండలం కేంద్రంలో నిరవధిక సమ్మె 12వ రోజు చేరుకున్నది. అంగన్వాడి శిబిరం వద్ద కేంద్ర మంత్రి బలరాం నాయక్ మద్దతు తెలుపుతూ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి మండల పార్టీ అధ్యక్షుడు నునావత్ రమేష్  స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాహు పాషా ద్వారా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు. జడ్పీ కోఆప్షన్ సభ్యులు కాసిం మద్దతు తెలపడంతో అంగన్వాడి టీచర్లందరూ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకూబ్ పాషా మాట్లాడుతూ ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడి టీచర్లకు తగిన విధంగా న్యాయం చేసి వారు చేస్తున్న సమ్మెకు సానుకూలంగా స్పందించి వారి డిమాండ్ ను నెరవేర్చాలని ఈ సమ్మెలో అనడం జరిగింది.

Views: 164
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం