షర్మిల దీక్ష భగ్నం

On

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న […]

లోటస్‌పాండ్‌లో షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్‌కు చేరకున్న పోలీసులు ఆమెను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైఎస్‌ షర్మిల పాదయాత్రను కొనసాగించడం కోసం పట్టువీడకుండా శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

పాదయాత్రకు అనుమతి కోసం శుక్రవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

Read More టేక్మాల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్

శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...