రాహుల్ జోడో యాత్ర

On

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో […]

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది.
ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు.
పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు.
విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో పాల్గొంటున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం