చంద్రబాబును అప్పుడే చంపేసేవాళ్లు..!

On

ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది

ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి

అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే

చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...