చంద్రబాబును అప్పుడే చంపేసేవాళ్లు..!

On

ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది

ఏపీలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి

అప్పట్లో వైఎస్ ఒక మాట చెప్పి ఉంటే చంద్రబాబును మొద్దుశీను అప్పుడే

చంపేసేవాడంటూ అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ లోకేశే అనడం కూడా సంచలనంగా మారింది

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం