దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చిన మద్దిశెట్టి

విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో వినతి

On
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చిన మద్దిశెట్టి

కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరో నరేష్)డిసెంబర్ 4: హైదరాబాదులోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సహాయా కమిషనర్ కృష్ణవేణినికి విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మద్దిశెట్టి  సామేలు  బుధవారం కలిసి నాలుగు జిల్లాలలోని గిరిజన శివ శక్తుల పూజారులకి సంబంధించి నెలసరి జీతాలు, గుడులకి మౌలిక వసతులు విషయంలో గౌరవ భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎండోమెంట్ శాఖ కి ఇచ్చిన ఆదేశాలను అమలు పరచాలని 1,850 మంది జాబితాను విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖకి వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, బానోత్ రవి నాయక్, ముక్తి మల్లేష్, పుట్టబంతి హరిబాబు, పలగాని శ్రీనివాసరావు గౌడ్, ఎండీ రంజాన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం