కొత్తగూడెంనికి కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

On

IMG20240905102501కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 5: కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గురువారం కొత్తగూడెం బస్టాండ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం బస్టాండు పాతది అవ్వడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడి పడుతున్నందున, వర్షాకాలం కారణంగా  పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయని, తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి ఫలితం లేదన్నారు. ప్రభుత్వం కానీ ఆర్టీసీ సంస్థ గాని  చొరవతో , కొత్తగూడెం, పాల్వంచలో కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాష, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, జూనియర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సునీత సిబ్బంది పాల్గొన్నారు.IMG20240905102702

Views: 104
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News