ముత్యాలమ్మ గుడికి బుడిగే సతీష్6 లక్షల 10వేళ విరాళం

ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ బండలు

On
ముత్యాలమ్మ గుడికి బుడిగే సతీష్6 లక్షల 10వేళ విరాళం

గూడూరు మండలం బ్రాహ్మణపల్లి లో ప్రత్యేక ఏర్పాట్లు.

ముత్యాలమ్మ గుడి కి 6లక్షలు విరాళం


మహబూబాబాద్  గూడూరు మండలం
6 లక్షల రూపాయలతో గుడి మరమ్మత్తు చేపించిన యువజన కాంగ్రెస్ నాయకుడు బుడిగ సతీష్

బుడిగే  సతీష్ ను అభినందిస్తున్న  గ్రామస్తులు

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)Screenshot_20240814_064816_WhatsApp

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గ్రామ దేవత ముత్యాలమ్మ గ్రామస్తులందరూ అభివృద్ధి పనులలో నిమగ్నం అయ్యారు.ఆలయ అభివృద్ధికి గ్రామంలోని యువకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్ తన సొంత డబ్బులతో 6 లక్షల 10 రూపాయలతో ముత్యాలమ్మ ఆలయం చుట్టూ కాంపౌండ్ ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ బండలు ఏర్పాటు చేసి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది దేవతల యొక్క చిత్రాలను ఏర్పాటు చేసి ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ బోనాలను మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను గ్రామస్తుల సహకారంతో చేయడం జరుగుతుందని అభివృద్ధికి తన వంతుకు కృషి చేస్తూ పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బుడిగే.సతీష్ అన్నారు.

Read More ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..

Views: 85

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...