సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లు

సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం

 

సైబర్ మోసం జరిగిన గంటలోపు (Golden hour) ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం 

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం... సైబర్ క్రైమ్ సి.ఐ వెంకటేశ్వర్లుIMG_20240703_230945
 
సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు...

 మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర ZPSS స్కూల్ లో ఈరోజు సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సీఐ మాట్లాడుతూ  సైబర్ నేరాల పట్ల ప్రజలు చాకచక్యంగా వ్యవహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని   ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలు అధికమయ్యాయని, ప్రజలు జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలను తిప్పి కొట్టాలని ప్రజలకు సీఐ సూచించారు .జిల్లా లో  కొన్ని ప్రాంతంలో సైబర్ నేరాలకు కొంత మంది వ్యక్తులు మోసపోయిన విషయం తెలిసిందే అన్నారు. ప్రజలు మోసాలకు గురికాకుండా ఉండాలని జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఎస్సై మహేష్,కాలేజీ ప్రిన్సిపల్ 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Read More టేక్మాల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్

Views: 92
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...