అయోధ్య బాలరాముని దర్శించుకున్న

పాలకుర్తి బిజెపి పార్టీ నాయకులు..

By Venkat
On
అయోధ్య బాలరాముని దర్శించుకున్న

పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఉన్న అయోధ్య రాముని దర్శించుకున్న పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్ పలువురు నియోజకవర్గం నాయకులు ఉన్నారు..

 కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తా స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా వరంగల్ పార్లమెంట్ పరిధిలో రైలు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగింది..

 ఈ రైల్లో పార్లమెంట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాల భాజపా నాయకులు మరియు హిందూ సంఘాల నాయకులు అయోధ్య దర్శననికి బయలు దేరారు..

తేది 06 సాయంత్రం 06:00 గంటలకు కాజిపేట్ నుండి బయలు దేరి సలార్పూర్ తేది 08 తెల్లవారుజామున 03:15 నిముషాలకు చేరుకుంది..

Read More కొమురవెల్లి మల్లన్న ఆలయానికి అఘోరీ

అక్కడ అజానద్రి వసతి గృహంలో సేదతిరి దర్శనం అనఁతరం తిరిగు ప్రయాణo ఉంటుంది..

Read More టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..

రైల్వే శాఖ ప్రతి పార్లమెంట్ పరధి నుండి మరియు వారానికి ఒక్కసారి స్పెషల్ ట్రైన్ నిర్వహిస్తుందని సమాచాIMG-20240210-WA0197రం..

Read More మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...