తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ

On
తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ

IMG-20240202-WA0042

కంగ్టి, ఫిబ్రవరి03న్యూస్ ఇండియా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు యాసంగి పంటల యాజమాన్యం పై సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ లో వరిలో పోషక యాజమాన్యం , మొక్కజొన్న లో పాటించే సమగ్ర సస్య రక్షణ , గూర్చి వ్యవసాయ అధికారి ప్రవీణ్ రైతులకు సవివరంగ వివరించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారీ , వ్యవసాయ విస్తిర్నాధికారి సంతోష్ , రైతులు పాల్గొన్నారు.

Views: 133

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ