తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ
By JHARAPPA
On
కంగ్టి, ఫిబ్రవరి03న్యూస్ ఇండియా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు యాసంగి పంటల యాజమాన్యం పై సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ లో వరిలో పోషక యాజమాన్యం , మొక్కజొన్న లో పాటించే సమగ్ర సస్య రక్షణ , గూర్చి వ్యవసాయ అధికారి ప్రవీణ్ రైతులకు సవివరంగ వివరించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారీ , వ్యవసాయ విస్తిర్నాధికారి సంతోష్ , రైతులు పాల్గొన్నారు.
Views: 133
About The Author
Related Posts
Post Comment
Latest News
బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
04 Feb 2025 20:25:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
Comment List