పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు అండ

మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి.

On
పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు అండ

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంసిర్గాపూర్ మండలంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త అరే రాజు రోడ్డు ప్రమాదంలో మరణించినందున వారి కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన 2,00,000/- లక్షల రూపాయల చెక్కును శుక్రవారం  రోజు ఖేడ్ఎ మ్మెల్యే  క్యాంపు కార్యాలయ లో అందించిన IMG-20231208-WA0022మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు ఉన్నారు.

Views: 120

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..! మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...