రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పైళ్ళ శేఖర్ రెడ్డి

రైతుల కరెంట్ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీ  ఆర్ ఎస్ ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గ్రామాలైన పహిల్వాన్ పురం,టేకుల సోమవారం,పొద్దుటూరు,మాందాపురం, గ్రామాలలో బుధవారం భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళశేఖర్ రెడ్డి ప్రచారం జన ప్రభంజనంల కొనసాగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పాలకులు తెలంగాణను సర్వనాశనం చేశారని కరెంటు లేక రైతులు అనేకమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి అని 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు,మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, తుమ్మల వెంకట్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి,సాగర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఎలిమినేటి జంగారెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్, వలమల్ల కృష్ణ,కుసంగి రాములు,పడమటి మమత,చెరుకు శివయ్య డేగల పాండు కీసర్ల సత్తిరెడ్డి కిరణ్ రెడ్డి పబ్బు నరసింహ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 123

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...