కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి.ఆర్.ఎస్ పార్టీ చేరిన పలువురు కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,జడ్పీచైర్మన్ బండా నరేందర్ రెడ్డి

On
కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  బి.ఆర్.ఎస్ పార్టీ చేరిన పలువురు కార్యకర్తలు

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 29 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):సీఎం కేసీఆర్  ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కట్టంగూరు మండలం, ఐటిపాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 100 మంది దాకా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,జడ్పీచైర్మన్ బండా నరేందర్ రెడ్డి గార్ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .పార్టీలో చేరిన వారిలో మక్క నరసింహ, పోల్లగొని సైదులు,పసునూరి శంకర్,దోమ్మటి శ్రీను, బొబ్బలి సైదులు, సుధాకర్, కొండ్ర కృష్ణయ్య, గోలి శ్రీహరి, రంగయ్య,సతీష్,శంకరయ్య,గోలి సాయిలు,శ్రీను తదతరులు ఉన్నారు

Views: 46

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...