సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి
సొమ్మసిల్లి పడిపోయి వ్యక్తి మృతి
On

యాదాద్రిభువనగిరి: భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరైన ఓ కార్యకర్త హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన సత్తయ్య(65)గా పోలీసులు గుర్తించారు.
Views: 373
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 16:13:48
లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం అంటే...! ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి..!!
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్..
రంగారెడ్డి...
Comment List