ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమం..
On
ముస్లింలు పవిత్రంగా జరుపుకుంటున్న ఈద్ - మిలాద్ - ఉన్ - నబీ పండుగ సందర్భంగా రాచకొండ సిపి డిఎస్. చౌహన్ మౌలాలి మసీదును సందర్శించారు. ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట డిసిపి మల్కాజిగిరి జానకి దరవత్ ఐపీఎస్, ఏసీపీలు, అధికారులు తదితరులు ఉన్నారు.
Views: 52
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
04 Feb 2025 20:25:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
Comment List