బైక్ తో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
On
సైకిల్ మీద వెళుతున్న వ్యక్తిని వెనకనుంచి బైక్ తో బలంగా వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యక్తి వృత్తి చెందిన ఘటన ఎదుళ్ళ గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని ఏధుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాల్ శెట్టి(50) వలిగొండలో తన పనులు ముగించుకుని సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ మరొక వ్యక్తితో వెళుతుండగా నాతాళ్ళగూడెం మాందాపురం గ్రామాల మధ్య చెరువు వద్దకు రాగానే అటుగా బైక్ మీద వెళ్తున్న సోమనబోయిన బలరాం అనే వ్యక్తి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాల్ శెట్టికి తీవ్ర గాయాలవ్వడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు
Views: 45
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 10:20:43
*రంగుల ఖేళీ హోలీ*
*హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ*
*7 శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ సంబురాలు జరిగాయి*
*అందరికి...
Comment List