మంత్రి మల్లారెడ్డి ఆస్తుల కేసు
మంత్రి మల్లారెడ్డి ఆస్తుల కేసులో విచారణను ఐటీ స్పీడ్ పెంచింది. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డిలను ఐటీ అధికారులు ప్రశ్నించారు. మల్లారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తొలుత బషీర్బాగ్లోని ఆదాయపు పన్ను కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల ఆదేశాలతో.. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు… ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు చెందిన డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అకౌంటెంట్లు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం 13 మందిని ఐటీ […]
మంత్రి మల్లారెడ్డి ఆస్తుల కేసులో విచారణను ఐటీ స్పీడ్ పెంచింది.
మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డిలను ఐటీ అధికారులు ప్రశ్నించారు.
మల్లారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తొలుత బషీర్బాగ్లోని ఆదాయపు పన్ను కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల ఆదేశాలతో..
మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు… ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు చెందిన డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అకౌంటెంట్లు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం 13 మందిని ఐటీ అధికారులు విచారించారు…
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List