మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు

మండల కేంద్రంలో పలు చోట్ల

On
మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు

సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు20240615_104219.

*మండల కేంద్రంలో పలుచోట్ల. 

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గత నెల క్రితం బైక్ ప్రమాదంలో మృతి చెందిన గోపగాని మహేందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు భార్య కొడుకు కోడలు మనుమల్లు మనవరాలు కలిసి సిమెంటు కుర్చీలను స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో పలుచోట్ల ఈ సిమెంట్ కుర్చీలను వేయించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగిన గొప్పగాని మహేందర్ గౌడ్ తన చేసిన సేవలు గుర్తు చేసుకుని పలు రాజకీయ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కంకటి.ముక్తేశ్వర్, ఎండి జావిద్, నల్లమాస కరుణాకర్,బోళ్లికొండ.శ్రీనివాస్, సంపంగి.రామచంద్రు, బత్తుల. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Read More కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి...

Views: 614

About The Author

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం