కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ప్రజాపాలన లో భాగంగా రషీద్ అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి అనిల్
On
న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 2 (నల్లగొండ జిల్లా ప్రతినిధి ):-కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరించి వెంటనే రషీద్ అందజేస్తున్న ఐటి పాముల గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరణలో ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న, వారికి క్లుప్తంగా వివరిస్తూ దరఖాస్తు ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్వీకరిస్తున్నామని అన్నారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామపంచాయతీ పరిధిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు.
Views: 176
About The Author
Related Posts
Post Comment
Latest News
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List