ఎన్నికల పకడ్బంది నిర్వహణకే పోలీస్ కవాతు
On
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో ఎటువంటి ఆటంకం జరగకుండా, ఓటర్లకు అవగాహన కొరకు గురువారం రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు మండల సబ్ ఇన్స్పెక్టర్ పిల్లల రాజు ఆధ్వర్యంలో పెద్దవంగర మండలంలోని వడ్డెకొత్తపల్లి మరియు బొమ్మకల్లు గ్రామాలలో కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ సిబ్బంది మరియు పోలీసులతో కవాతు నిర్వహించారు. ఎన్నికలవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Views: 64
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
04 Feb 2025 20:25:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
Comment List