పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*

పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*

IMG-20231105-WA0001

 తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామానికి  చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పబ్బోజు సోమన్న గారి చెందిన  తండ్రి శ్రీ పబ్బోజు చంద్రమౌళి (85)గుండెపోటుతో రాత్రి  మరణించడం జరిగింది. పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్ *  మండల ఎన్నికల ఇన్చార్జి ఎస్ఎస్ రెడ్డి గారు ,నాంచారి మడూర్ గ్రామ సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి యాకయ్య, ఎంపీటీసీ కుంభo సుకన్య రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మూల ఉపాకర్ రెడ్డి , ఇమ్మడి రాము , మండల ప్రధాన కార్యదర్శి నలమస ప్రమోద్ ,కుమాస్వామి, శ్రీనివాస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Views: 46
Tags:

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం