పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదు
On
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వలిగొండ పోలీసులు ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం రోజున వలిగొండ- తొర్రూరు రోడ్డులో ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ వాహన తనిఖీలలో భాగంగా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన పాక కిష్టయ్య వద్దనుండి 2,38,500 రూపాయలను స్వాధీన పరుచుకుని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆ వ్యక్తి ఆ డబ్బులకు సంబంధించిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో అట్టి డబ్బులు భువనగిరి డి టి ఓ ఆఫీస్ కు సమర్పించడం జరిగింది. ఎవరైనా 50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్లినట్లయితే వాటికి సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లవలసిందిగా ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు.
![IMG-20231017-WA0697](https://www.newsindiatelugu.com/media/2023-10/img-20231017-wa0697.jpg)
Views: 535
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List