పాలకుర్తి మండలం జర్నలిస్టులకు గొడుగుల పంపిణీ

వి ఆర్(వెన్నెల ఉమారాణి)ఫౌండేషన్ ద్వారా గొడుగులు పంపిణీ చేసిన మొగులూరు యాకయ్య గౌడ్

By Ranjith
On
పాలకుర్తి మండలం జర్నలిస్టులకు గొడుగుల పంపిణీ

న్యూస్ ఇండియా తెలుగు పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్, ఆగస్టు 07,: పాలకుర్తి మండలం లో నీ  ప్రింట్ మీడియా జర్నలిస్టులకు వి.ఆర్ (వెన్నెల ఉమారాణి ఫౌండేషన్) ద్వారా గొడుగుల పంపిణీ చేయడం జరిగింది. నిరంతరం ప్రజల కోసం నిబద్ధతతో నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టులు వర్షాకాలంలో తిరుగుతుంటారు కాబట్టి వారికి ఈ ఫౌండేషన్ ద్వారా గొడుగులు పంపిణీ చేయడం చాలా అభినందనీయం అని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో వి ఆర్ (వెన్నెల ఉమారాణి ఫౌండేషన్)ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు.

 

 

Views: 67
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News